ETV Bharat / city

పండ్ల దుకాణాలను కూల్చివేసిన జీవీఎంసీ అధికారులు

author img

By

Published : Jun 25, 2021, 3:58 PM IST

విశాఖలో డాబా గార్డెన్స్ ఎల్​ఐసీ భవనం వద్దనున్న పండ్ల దుకాణాలను జీవీఎంసీ అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తాము వ్యాపారం చేసుకుంటున్నామని ఇప్పుడిలా తొలగించటం ఏంటని ప్రశ్నించారు.

GVMC officers
జీవీఎంసీ అధికారులు

విశాఖలో డాబాగార్డెన్స్ ఎల్​ఐసీ భవనం వద్దనున్న పండ్ల దుకాణాలను జీవీయంసి అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తాము వ్యాపారం చేసుకుంటున్నామని.. హఠాత్తుగా తమ దుకాణాలను నేలమట్టం చేసేశారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్​ఐసీ సంస్థ ఫిర్యాదు మేరకు దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

విశాఖలో డాబాగార్డెన్స్ ఎల్​ఐసీ భవనం వద్దనున్న పండ్ల దుకాణాలను జీవీయంసి అధికారులు తొలగించారు. 30 ఏళ్లుగా ఆ ప్రాంతంలో తాము వ్యాపారం చేసుకుంటున్నామని.. హఠాత్తుగా తమ దుకాణాలను నేలమట్టం చేసేశారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎల్​ఐసీ సంస్థ ఫిర్యాదు మేరకు దుకాణాలను తొలగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండీ.. NGT: రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంలో ఏపీ తీరుపై ఎన్జీటీ ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.