ETV Bharat / city

'ఆలయాలపై దాడుల సమాచారం దిల్లీకి చేరింది'

author img

By

Published : Jan 23, 2021, 3:49 PM IST

రాష్ట్రంలో ఆలయాలపై దాడుల ఘటన సమాచారం దిల్లీకి చేరిందని భాజాపా సీనియర్ నేత రామ్‌మాధవ్‌ స్పష్టం చేశారు. ఆలయాల్లో దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.

ఆలయాలపై దాడుల సమాచారం దిల్లీకి చేరింది
ఆలయాలపై దాడుల సమాచారం దిల్లీకి చేరింది
ఆలయాలపై దాడుల సమాచారం దిల్లీకి చేరింది

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారం దిల్లీకి చేరిందని భాజపా సీనియర్‌ నేత రామ్‌మాధవ్‌ అన్నారు. ఇది చాలా విచారకరమని... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. విగ్రహాల కూల్చివేత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణకు విశాఖ వచ్చిన రామ్‌మాధవ్‌.... దేశనలుమూల నుంచీ సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.

ఇదీచదవండి

చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్​ సరైన వేదిక..సీఎస్​కు లేఖలో ఎస్​ఈసీ

ఆలయాలపై దాడుల సమాచారం దిల్లీకి చేరింది

రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించిన సమాచారం దిల్లీకి చేరిందని భాజపా సీనియర్‌ నేత రామ్‌మాధవ్‌ అన్నారు. ఇది చాలా విచారకరమని... బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోరారు. విగ్రహాల కూల్చివేత ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి విరాళాల సేకరణకు విశాఖ వచ్చిన రామ్‌మాధవ్‌.... దేశనలుమూల నుంచీ సహాయ సహకారాలు అందుతున్నాయన్నారు.

ఇదీచదవండి

చర్చించేందుకు వీడియో కాన్ఫరెన్స్​ సరైన వేదిక..సీఎస్​కు లేఖలో ఎస్​ఈసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.