ETV Bharat / city

'దుర్గ గుడి నకిలీ వెబ్​సైట్ కేసులో దర్యాప్తు వేగవంతం'

author img

By

Published : Dec 16, 2019, 7:43 PM IST

ఇంద్రకీలాద్రి ఆలయ నకిలీ వెబ్​సైట్​ కేసులో దర్యాప్తు వేగవంతం చేశామని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కేసును సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని... దీనిపై న్యాయసలహాలు తీసుకుంటున్నామన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ పేరుతో నకిలీ వెబ్​సైట్ తయారు చేశారంటూ ఆలయ ఈవో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని అన్నారు.  'స్పందన' కార్యక్రమంలో  సివిల్ కేసులు ఎక్కువగా వస్తున్నాయన్నారు.

vijayawada CP tirumalarao on indrakiladri temple fake websites
vijayawada CP tirumalarao on indrakiladri temple fake websites
"నకిలీ వెబ్​సైట్ కేసులో దర్యాప్తు వేగవంతం"

"నకిలీ వెబ్​సైట్ కేసులో దర్యాప్తు వేగవంతం"

ఇదీ చదవండి:

రెండో వన్డే కోసం విశాఖకు భారత్ ​- విండీస్​ జట్లు

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.