ETV Bharat / city

డివైడర్​ను ఢీకొట్టి బైకుపైకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి

author img

By

Published : Mar 1, 2022, 3:30 PM IST

paritala road accident: కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారులో ఓ కారు డివైడర్​ను ఢీకొట్టి బైకుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

road accident
పరిటాలలో రోడ్డు ప్రమాదం

paritala road accident:కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను ఢీకొట్టి అదుపుతప్పిన ఓ కారు ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. బైకుపై వెళ్తున్న బాలుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిస్టర్ కర్ణాటక బాడీ బిల్డర్​తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులు కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పద్మారావుగా పోలీసులు గుర్తించారు.

paritala road accident:కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాల శివారు బైపాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్​ను ఢీకొట్టి అదుపుతప్పిన ఓ కారు ద్విచక్రవాహనంపైకి దూసుకెళ్లింది. బైకుపై వెళ్తున్న బాలుడితో పాటు మరో వ్యక్తి మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మిస్టర్ కర్ణాటక బాడీ బిల్డర్​తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. మృతులు కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామానికి చెందిన కృష్ణ పద్మారావుగా పోలీసులు గుర్తించారు.

ఇదీ చదవండి: Fire Accident: ఒంగోలు ఉడ్‌ కాంప్లెక్స్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం... 8 ప్రైవేటు బస్సులు దగ్ధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.