ETV Bharat / city

'ఈ సమయంలో పాఠశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదు' - tnsf president pranav on jagan

కరోనా విజృంభిస్తున్న సమయంలో సెప్టెంబర్ ఐదు నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం సరైన నిర్ణయం కాదని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్ అన్నారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి జగన్‌కు బహిరంగ లేఖ రాశారు.

tnsf venugopal on schools open
tnsf venugopal on schools open
author img

By

Published : Aug 26, 2020, 12:27 AM IST

విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్.. ముఖ్యమంత్రికి జగన్​ను లేఖ రాశారు. రాష్ట్రంలో 24 గంటల్లో 9 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఇంటర్నెట్​ సదుపాయాలు లేక వెనకబడే అవకాశముందని చెప్పారు. విద్యా సంవత్సరాన్ని వాయిదా వేస్తే అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. సీఎం జగన్​.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ గోపాల్.. ముఖ్యమంత్రికి జగన్​ను లేఖ రాశారు. రాష్ట్రంలో 24 గంటల్లో 9 నుంచి 10 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని గుర్తుచేశారు. విద్యార్థులకు ఆన్​లైన్​ క్లాసులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఇంటర్నెట్​ సదుపాయాలు లేక వెనకబడే అవకాశముందని చెప్పారు. విద్యా సంవత్సరాన్ని వాయిదా వేస్తే అందరికీ మంచి జరుగుతుందని భావిస్తున్నట్లు లేఖలో తెలిపారు. సీఎం జగన్​.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.