ETV Bharat / city

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్​లు బదిలీ

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

author img

By

Published : Jan 22, 2022, 2:53 PM IST

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ
రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ లు బదిలీ

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్​ను గుంటూరు మున్సిపల్ కమిషనర్​గా, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్​ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్రంలో ముగ్గురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హిమాన్షు కౌశిక్​ను ఏపీ భవన్ అదనపు రెసిడెంట్ కమిషనర్​గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అనంతపురం జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్​ను గుంటూరు మున్సిపల్ కమిషనర్​గా, రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్​ను అనంతపురం జేసీగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: Maoist : మావోయిస్టుల దుశ్చర్య...12 వాహనాలకు నిప్పు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.