ETV Bharat / city

'50 శాతం డైరెక్టర్ల పదవులు బీసీలకే కేటాయించాలి' - విద్యుత్ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించాలని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్

ప్రభుత్వం ఏపీ ట్రాన్స్ కో, జెన్కో వంటి పలు విద్యుత్ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించాలని రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.

బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు
author img

By

Published : Nov 3, 2019, 8:30 PM IST

విజయవాడలో రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా... వివిధ జిల్లాలకు చెందిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏపీ ట్రాన్స్​కో, జెన్​కో వంటి పలు విద్యుత్ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలానే రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ ఉద్యోగులేనని అన్నారు. సుమారు 1156 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని... వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తమ సంఘం ఎప్పుడూ బీసీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందని... త్వరలో మరికొన్ని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చదవండి..."మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి"

విజయవాడలో రాష్ట్ర బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘ కార్యవర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా... వివిధ జిల్లాలకు చెందిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏపీ ట్రాన్స్​కో, జెన్​కో వంటి పలు విద్యుత్ సంస్థల్లో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. అలానే రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ ఉద్యోగులేనని అన్నారు. సుమారు 1156 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని... వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తమ సంఘం ఎప్పుడూ బీసీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందని... త్వరలో మరికొన్ని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పిస్తామని శ్రీనివాసరావు తెలిపారు.

ఇవీ చదవండి..."మా బాధలు చెప్పుకునే అవకాశం ఇవ్వండి"

Intro:Ap_vja_36_03_Bc_Viduth_udygula_Sangem_Pc_Av_Ap10052
Sai _ 9985129555
యాంకర్ : విజయవాడలో ఆంధ్ర ప్రదేశ్ దేశ్ ఇ విద్యుత్ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస రావు రఅధ్యక్షత వహించగా వివిధ జిల్లాలకు చెందిన బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఏపీ ట్రాన్స్కో జెన్కో వంటి పలు విద్యాసంస్థలలో 50 శాతం డైరెక్టర్లను బీసీలకు కేటాయించడం హర్షణీయమని అన్నారు.. అలానే రాష్ట్ర విభజన సమయంలో ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎక్కువగా నష్టపోయింది విద్యుత్ ఉద్యోగులు అని సుమారు 1156 మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారని వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. తమ సంఘం ఎప్పుడూ బీసీ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుందని త్వరలో కొన్ని సమస్యలపై ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించి ఉన్నామని బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు..
బైట్ : పాలకి శ్రీనివాసరావు... బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు..


Body:Ap_vja_36_03_Bc_Viduth_udygula_Sangem_Pc_Av_Ap10052


Conclusion:Ap_vja_36_03_Bc_Viduth_udygula_Sangem_Pc_Av_Ap10052

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.