విజయవాడలోని కుశలవ హ్యుందయ్ లబ్బీపేట, ఆటోనగర్ షోరూమ్లో ది ఆల్ - న్యూ ఐ20 కారును గురువారం నగర మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ కూరు మరిన్ని ప్యూచర్స్తో అందుబాటులోకి వచ్చిందని హ్యుందయ్ డైరెక్టర్ చుక్కపల్లి సిద్ధార్థ అన్నారు. విజయవాడ ఆర్టీవో విజయ సారథి, డైరెక్టర్ భీమవరపు వెంకటరెడ్డి, జీఎం అబ్దుల్ బాసిత్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: