ETV Bharat / city

'ఆక్వా ఎగుమతులకు ప్రభుత్వాన్ని ఆదేశించండి' - ఆక్వా రైతుల సమస్యలపై హైకోర్టులో ఎమ్మెల్యే రామానాయుడు పిటిషన్

చేపలు, రొయ్యల పండించే రైతుల ఉత్పత్తులు దోపిడికి గురికాకుండా... విక్రయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయాలని తెదేపా ఎమ్మెల్యే రామానాయుడు వేసిన పిటిషన్​పై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర సర్కార్​ను హైకోర్టు ఆదేశించింది.

చేపలు, రొయ్యల పండిచే రైతుల వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా
చేపలు, రొయ్యల పండిచే రైతుల వ్యాజ్యంపై విచారణ సోమవారానికి వాయిదా
author img

By

Published : Apr 19, 2020, 4:54 AM IST

Updated : Jun 4, 2020, 3:15 PM IST

చేపలు , రొయ్యలను విక్రయించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాసిన లేఖను హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జస్టిస్.యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్ యం. గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు ఆక్వా ఎగుమతిదారుల చేతిలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వమే విక్రయించి.... ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈనెల 14న ఎమ్మెల్యే హైకోర్టుకు లేఖ రాశారు.

చేపలు , రొయ్యలను విక్రయించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ తెదేపా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రాసిన లేఖను హైకోర్టు విచారణ జరిపింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. జస్టిస్.యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్ యం. గంగారావుతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. ప్రైవేటు ఆక్వా ఎగుమతిదారుల చేతిలో రైతులు దోపిడీకి గురికాకుండా ప్రభుత్వమే విక్రయించి.... ఎగుమతి చేసే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఈనెల 14న ఎమ్మెల్యే హైకోర్టుకు లేఖ రాశారు.

ఇవీ చదవండి

'ఆక్వా రైతులకు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించండి'

Last Updated : Jun 4, 2020, 3:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.