ETV Bharat / city

Yanamala: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారమివ్వాలి: యనమల

Yanamala letter to legislative council chairman: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ఈ మేరకు మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు ఆయన లేఖ రాశారు.

author img

By

Published : Mar 6, 2022, 2:16 PM IST

tdp leader yanamala ramakrishnudu letter to ap legislative council chairman koyye moshenraju
శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలి: యనమల

Yanamala letter to legislative council chairman: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని..మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదన ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. శాసనసభతో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు.

tdp leader yanamala ramakrishnudu letter to ap legislative council chairman koyye moshenraju
మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు తెదపా నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు

Yanamala letter to legislative council chairman: శాసనమండలి సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం ఇవ్వాలని..మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజుకు.. తెదేపా సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. ఎలాంటి ఎడిటింగ్ లేకుండా అన్ని పార్టీల వాదన ప్రజలు వీక్షించేలా చర్యలు చేపట్టాలని కోరారు. మండలి సభ్యులకు తగినంత భద్రత కల్పించాలని స్పష్టం చేశారు. శాసనసభతో సంబంధం లేకుండా మండలి సభ్యులకు ప్రత్యేక మీడియా పాయింట్ ఏర్పాటు చేయాలని కోరారు.

tdp leader yanamala ramakrishnudu letter to ap legislative council chairman koyye moshenraju
మండలి ఛైర్మన్ కొయ్యే మోషన్ రాజుకు తెదపా నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు

ఇదీ చదవండి:

Minister Vellampalli on CBN: చంద్రబాబు గ్రాఫిక్స్​తో పాలన చేశాడు : మంత్రి వెల్లంపల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.