ETV Bharat / city

'మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోంది' - విజయవాడలో ఊమెన్ చాందీ పర్యటన వార్తలు

మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ ఆరోపించారు. విజయవాడలో.. పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరయ్యారు.

oommen-chandy
oommen-chandy
author img

By

Published : Jan 30, 2020, 9:14 AM IST

మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్న ఉమన్​ చాందీ

భాజపా ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో.. ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మోదీ ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందన్న ఉమన్​ చాందీ

భాజపా ప్రభుత్వం జాతి వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు ఉమన్ చాందీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. విజయవాడలో.. ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ఇవీ చదవండి:

సీబీఐ దర్యాప్తు కోరడానికి బలమైన కారణాలివే..

AP_VJA_37_29_Oomenchandy_on_BJP_rule_ab_3052784 Reporter:T.Dhanunjay Camera: somesh ( )జాతీయ వ్యతిరేక విధానాలను కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ అనుసరిస్తోందని ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి , కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వ్యతిరేకంగా ఆ పార్టీ నిర్ణయాలు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీసీసీ అధ్యక్షుడిగా శైలజానాధ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఆయన రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలు ప్రజల శ్రేయస్సు గురించి పట్టించుకోకుండా తమ వ్యక్తిగత నిర్ణయాలతో ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆరోపించారు. ఏపీ లో ప్రాంతీయ పార్టీల పై ప్రజల అభిప్రాయం క్రమంగా మారుతోందని అన్నారు. దేశంలో నిరుద్యోగ సమస్య, దారుణ మైన ఆర్ధిక విధానాలు అమలు అవుతున్నాయని.. ఈ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బతిందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడమే వీటికి పరిష్కారమని ఆయన వ్యాఖ్యానించారు. byte ఊమెన్ చాందీ, ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.