ETV Bharat / city

Special PRC: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ

author img

By

Published : Feb 2, 2022, 1:11 PM IST

Updated : Feb 2, 2022, 1:53 PM IST

విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు
Special PRC for Electrical employees of ap

13:08 February 02

ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

PRC for Electrical employees: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్​ని నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.

ఇదీ చదవండి: PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

13:08 February 02

ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులు

PRC for Electrical employees: రాష్ట్ర విద్యుత్ ఉద్యోగులకు ప్రత్యేక పీఆర్సీ ఏర్పాటు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కం ఉద్యోగులకు వేతన కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఛైర్మన్‌గా విశ్రాంత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్​ని నియమించింది. ఉద్యోగుల వేతనాలు, అలవెన్సులను సవరించే అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కమిటీని కోరింది.

ఇదీ చదవండి: PRC Issue: లిఖితపూర్వక ఆహ్వానం వస్తేనే చర్చలకు వెళ్తాం: ఉద్యోగ సంఘాల నేతలు

Last Updated : Feb 2, 2022, 1:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.