ETV Bharat / city

'పెట్టుబడి సాయం కౌలు రైతులందరికి అందించండి' - రైతు భరోసా తాజా వార్తలు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ  వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబును కలిశారు. రైతు భరోసాకింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కౌలు రైతులందరికి వర్తింపజేయాలని కోరారు.

సీపీఐ కార్యదర్శి రామకృష్ణ
author img

By

Published : Oct 17, 2019, 11:53 PM IST

రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కౌలురైతులందరికి ఇవ్వాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నా...కేవలం 3 లక్షల మందికే భరోసా సాయం అందించడం సరికాదన్నారు. ఈ మేరకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుని కలిసి.... పథకం కింద కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కౌలురైతులందరికి ఇవ్వాలని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో 20 లక్షల మంది కౌలు రైతులున్నా...కేవలం 3 లక్షల మందికే భరోసా సాయం అందించడం సరికాదన్నారు. ఈ మేరకు విజయవాడలో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుని కలిసి.... పథకం కింద కౌలు రైతులకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.

సీపీఐ కార్యదర్శి రామకృష్ణ

ఇదీచదవండి

'ఆ పని చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.