ETV Bharat / city

petrol price: ఏపీలో రూ.103 దాటిన ప్రీమియం పెట్రోల్ ధర

పెట్రోల్ ధరలు పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో లీటరు ప్రీమియం పెట్రోల్ ధర రూ. 103 కు చేరింది.

author img

By

Published : May 27, 2021, 10:12 AM IST

petrol price hike in andhra pradesh
petrol price hike in andhra pradesh

ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చమురు ధరలు మరింత భారంగా మారాయి. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.86, డీజిల్‌ రూ.94.15 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.31గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.66, డీజిల్‌ రూ.93.95, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.11కు చేరింది.

ఇదీ చదవండి:

ఓ వైపు కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు చమురు ధరలు మరింత భారంగా మారాయి. గుంటూరులో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.86, డీజిల్‌ రూ.94.15 ఉండగా.. లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.31గా ఉంది. విజయవాడలో లీటర్‌ పెట్రోల్‌ రూ.99.66, డీజిల్‌ రూ.93.95, లీటర్‌ ప్రీమియం పెట్రోల్‌ రూ.103.11కు చేరింది.

ఇదీ చదవండి:

తొలి డోసు కొవిషీల్డ్​.. రెండో డోసు కొవాగ్జిన్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.