ETV Bharat / city

'మనకున్న ఒకే ఒక్కదారి... మొక్కల్ని పెంచడం'

రెండు మూడేళ్లుగా నెలకొన్న వర్షాభావ పరిస్థితుల వల్ల తెలుగు రాష్ట్రాల్లోనూ నీటి కష్టాలు కళ్లెదుట కనిపిస్తున్నాయి. వేసవిలో బిందెడు నీటి కోసం ప్రజలు నిద్రాహారాలు మానాల్సి వచ్చింది. నిన్నటికి నిన్న శ్రీకాకుళం జిల్లాలో నీటికోసం జరిగిన గొడవలో ఏకంగా ఓ వ్యక్తి మరణించారు. ఇప్పటికీ వర్షాలు అంతంత మాత్రంగానే ఉన్న నేపథ్యంలో తాగునీటికి అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమ జిల్లాల్లో వందల ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ పరిస్థితుల నుంచి బయటపడాలంటే జలసంరక్షణే మార్గమంటున్న రాజేంద్రసింగ్‌తో ఈటీవీ భారత్‌ ప్రత్యేక ఇంటర్వ్యూ...

author img

By

Published : Jul 16, 2019, 5:51 PM IST

వాటర్ మ్యాన్
వాటర్ మ్యాన్​తో ముఖాముఖి

వాటర్ మ్యాన్​తో ముఖాముఖి

ఇవీ చూడండి: బొట్టు బొట్టును ఒడిసి పట్టండిలా...

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.