ETV Bharat / city

గన్నవరం నుంచి ఎగిరిన తొలి విమానం

author img

By

Published : May 26, 2020, 7:54 AM IST

Updated : May 26, 2020, 8:44 AM IST

లాక్ డౌన్​తో నిలిచిపోయిన గన్నవరం విమానాశ్రయ సేవలు ఇవాళ ప్రారంభమయ్యాయి. విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులను శానిటైజేషన్​ తర్వాతే లోనికి అనుమతించారు.

gannavaram airport
gannavaram airport

లాక్ డౌన్ అనంతరం మెట్టమెదటి విమానం ప్రయాణికులతో గన్నవరం నుంచి బెంగుళూరు వెళ్ళింది. ప్రయాణానికి రెండు గంటలు ముందుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులని థర్మోస్కానింగ్, వివిధ రకాలా స్కీనింగ్ పరీక్షలు అనంతరం ప్రయాణానికి విమానాశ్రయ భద్రత అధికారులు అనుమతించారు. మెదటి విమాన సర్వీస్ కావటంతో విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ దగ్గరు ఉండి ఈ తతంగం అంతా పర్యవేక్షించారు...ఇదీ చదవండి:

లాక్ డౌన్ అనంతరం మెట్టమెదటి విమానం ప్రయాణికులతో గన్నవరం నుంచి బెంగుళూరు వెళ్ళింది. ప్రయాణానికి రెండు గంటలు ముందుగా విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికులని థర్మోస్కానింగ్, వివిధ రకాలా స్కీనింగ్ పరీక్షలు అనంతరం ప్రయాణానికి విమానాశ్రయ భద్రత అధికారులు అనుమతించారు. మెదటి విమాన సర్వీస్ కావటంతో విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యాన్ చంద్ దగ్గరు ఉండి ఈ తతంగం అంతా పర్యవేక్షించారు...ఇదీ చదవండి:

తొలిరోజు నడిచిన దేశీయ విమానాలెన్నో తెలుసా?

Last Updated : May 26, 2020, 8:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.