ETV Bharat / city

RRR: ఎమ్మెల్యే జోగి రమేశ్ పదవీ కాంక్షతో రగిలిపోతున్నారు: రఘురామ

author img

By

Published : Sep 18, 2021, 12:39 PM IST

తెదేపా అధినేత చంద్రబాబు ఇంటిపై శుక్రవారం జరిగిన దాడిపై.. ఎంపీ రఘురామకృష్ణరాజు స్పందించారు. ఎమ్మెల్యే జోగి రమేశ్.. పదవీ కాంక్షతో రగిలిపోతున్నారని విమర్శలు చేశారు. శాంతియుత నిరసనకు వెళ్తే.. అన్ని కార్లలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు.

mp raghurama reacts over attack on chandrababu house
ఎమ్మెల్యే జోగి రమేశ్ పదవీ కాంక్షతో రగిలిపోతున్నారు: రఘురామ

పదవీ కాంక్షతో.. ఎమ్మెల్యే జోగి రమేశ్ రగిలిపోతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. చంద్రబాబు ఇంటిపై శాంతియుత దాడికి ఉపక్రమించారని మండిపడ్డారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి వెళ్లారని అన్నారు. శాంతియుత నిరసనకు వెళ్తే.. అన్ని కార్లలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని రఘురామ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

పదవీ కాంక్షతో.. ఎమ్మెల్యే జోగి రమేశ్ రగిలిపోతున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు విమర్శించారు. చంద్రబాబు ఇంటిపై శాంతియుత దాడికి ఉపక్రమించారని మండిపడ్డారు. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత ఇంటిపై దాడికి వెళ్లారని అన్నారు. శాంతియుత నిరసనకు వెళ్తే.. అన్ని కార్లలో ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబును అసభ్య పదజాలంతో దూషించారని రఘురామ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

CHANDRABABU: చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తతలపై కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.