ETV Bharat / city

జగన్ నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు: నారా లోకేశ్

author img

By

Published : Jan 5, 2020, 10:10 PM IST

జగన్ నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. రైతుల పుండు మీద కారం జల్లే విధంగా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని అన్నారు. రాజధాని కోసం త్యాగం చేసిన వారిని పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.

జగన్ నిర్ణయాలకు  రైతులు బలైపోతున్నారు: నారా లోకేశ్
జగన్ నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు: నారా లోకేశ్

వైకాపా నేతలు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపర్చి కుంగదీస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. రైతు కూలీ వెంకటేశ్వరరావు మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చలనం రావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

lokesh tweet about amaravathi farmers
జగన్ నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు: నారా లోకేశ్

ఇదీ చదవండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

వైకాపా నేతలు రైతులను పెయిడ్ ఆర్టిస్టులు అంటూ అవమానపర్చి కుంగదీస్తున్నారని నారా లోకేశ్ విమర్శించారు. రైతు కూలీ వెంకటేశ్వరరావు మృతి తనను తీవ్రంగా కలచి వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో చలనం రావాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

lokesh tweet about amaravathi farmers
జగన్ నిర్ణయాలకు రైతులు బలైపోతున్నారు: నారా లోకేశ్

ఇదీ చదవండి: 'ఈటీవీ భారత్'ను సందర్శించిన సూపర్​స్టార్ రజనీ

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.