ETV Bharat / city

ఏలూరు ఘటన: సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

author img

By

Published : Dec 8, 2020, 8:44 PM IST

Updated : Dec 9, 2020, 6:58 AM IST

ఏలూరులో ప్రజల అస్వస్థతకు సీసం కారణమని ఎయిమ్స్ వైద్యులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. రోగుల రక్త నమూనాల్లో సీసం, నికెల్ లోహాల అవశేషాలున్నట్లు దిల్లీ ఎయిమ్స్ వైద్య పరీక్షల్లో ప్రాథమికంగా తేలినట్లు తెలుస్తోంది. ఈ లోహాలు ప్రధానంగా మెదడుపై ప్రభావం చూపుతాయని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. వీటి మోతాదు శరీరంలో అధికంగా ఉంటే మెదడుతో పాటు మరికొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయని న్యూరాలజిస్ట్ డాక్టర్ పవన్ కుమార్ వెల్లడించారు.

సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం
సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

సీసమే కారణమైతే మెదడుపై తీవ్ర ప్రభావం

ఇదీచదవండి

ఏలూరు లైవ్ అప్​డేట్స్: రోగుల రక్తంలో సీసం ఆనవాళ్లు

Last Updated : Dec 9, 2020, 6:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.