ETV Bharat / city

రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోంది: బొండా ఉమ - విజయవాడలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన బొండా ఉమా

రద్దు చేసిన రేషన్ కార్డులు, పింఛన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. విజయవాడలో పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయిన పేదలకు నిత్యావసర సరుకులను ఆయన పంపిణీ చేశారు.

బోండా ఉమామహేశ్వరరావు
బోండా ఉమామహేశ్వరరావు
author img

By

Published : Feb 11, 2020, 9:29 PM IST

పింఛన్లు కోల్పోయిన వారికి నిత్యావసరాలు అందించిన బొండా ఉమ

విజయవాడలో పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయిన పేదలకు తెదేపా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ జగన్ రద్దుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇష్టారాజ్యంగా పింఛన్లు తొలగించటం దారుణమన్నారు. రద్దు చేసిన రేషన్ కార్డులు, పింఛన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

పింఛన్లు కోల్పోయిన వారికి నిత్యావసరాలు అందించిన బొండా ఉమ

విజయవాడలో పింఛన్లు, రేషన్ కార్డులు కోల్పోయిన పేదలకు తెదేపా ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. గత ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేస్తూ జగన్ రద్దుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇష్టారాజ్యంగా పింఛన్లు తొలగించటం దారుణమన్నారు. రద్దు చేసిన రేషన్ కార్డులు, పింఛన్లను ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

ప్రజల్లోకి చంద్రబాబు.. త్వరలో తెదేపా బస్సు యాత్ర

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.