ETV Bharat / city

చంద్రయాన్-2 విజయంపై సీఎం హార్షం - undefined

చంద్రయాన్-2 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. భారతీయుల కల నెరవేర్చినందుకు శాస్త్రవేత్తలను ప్రశంసించారు.

చంద్రయాన్-2 ప్రయోగ విజయంపై సీఎం హార్షం
author img

By

Published : Jul 22, 2019, 10:48 PM IST



చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి జగన్...ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వంద కోట్ల భారతీయుల ఆశలను జాబిల్లిపైకి తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉందని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా చంద్రునిపైకి ఈ ప్రయోగం జరిగింది.

  • Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..



చంద్రయాన్-2 ప్రయోగం విజయవంతం అవ్వడంపై ముఖ్యమంత్రి జగన్...ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు తెలిపారు. వంద కోట్ల భారతీయుల ఆశలను జాబిల్లిపైకి తీసుకెళ్లినందుకు సంతోషంగా ఉందని ప్రశంసించారు. భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి మధ్యాహ్నం 2.43 గంటలకు జీఎస్ఎల్వీ వాహక నౌక ద్వారా చంద్రునిపైకి ఈ ప్రయోగం జరిగింది.

  • Congratulations to ISRO on the successful launch of #Chandrayaan2. Historical occasion for India as a billion dreams are being carried to the moon. Best wishes to our scientists and ISRO for their future endeavors.

    — YS Jagan Mohan Reddy (@ysjagan) July 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి : విజయం: చంద్రయాన్​-2 ఆరంభం మాత్రమే..

Intro:Ap_vsp_46_22_maji_mantri_dadi_veera_badrarao_press_meet_ab_AP10077_k.Bhanojirrao_8008574722
సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న అనూహ్య నిర్ణయాలు చూసి తెదేపా ఉనికి కోల్పోతుందన్న భయంలో చంద్రబాబు నాయుడు ఉన్నారని మాజీ మంత్రి, వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అసెంబ్లీలో చారిత్రాత్మకమైన కొత్త చట్టాలను ప్రవేశపెడితే చంద్రబాబు కంపించి పోయి తనని చూడగానే పోడియంలోకి పంపించి అల్లరి చేయించారని పేర్కొన్నారు ప్రపంచ బ్యాంకు రాజధాని నిర్మాణానికి ఇవ్వబోయే అప్పులను ఉపసంహరించుకుంటే తన తప్పును కప్పిపుచ్చుకోవడానికి వైకాపా ప్రభుత్వం మీద నిందలు మోపడానికి ప్రయత్నించడం తగదన్నారు గత రెండేళ్లుగా రాజధానిలో జరిగే అక్రమాలు అవినీతి పైన మేధావులు అనేక ఫిర్యాదులు చేయడం వల్ల నిజమని నిర్ధారించుకున్న ప్రపంచ బ్యాంకు రాజధాని నిర్మాణానికి అప్పు నిరాకరించిందని తెలిపారు


Body:రాజధానిలో సెక్రటేరియట్ హైకోర్ట్ నిర్మాణానికి సుమారు 1500 కోట్లు గ్రాంట్ కేంద్ర ప్రభుత్వం ఇవ్వగా దాన్ని చంద్రబాబు టెంపరరీ భవనాలకు దుర్వినియోగం చేసారని తెలిపారు. వైకాపా ప్రభుత్వం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారని పేర్కొన్నారు. 2014 తెదేపా ఎన్నికల మేనిఫెస్టో లో ఈ వర్గాలకు నామినేటెడ్ పదవుల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి హామీని తుంగలోకి తొక్కారన్నారు.


Conclusion:జగన్మోహన్ రెడ్డి అనగారిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి వారి పాలనలో, ఆర్థిక వ్యవహారాల్లో స్థానం కల్పించడం చూసి చంద్రబాబు నాయుడు ఓర్వ లేకపోతున్నారన్నారు. ఈ చట్టాల పై చర్చ జరక్కుండా శాసనసభలో అడ్డుకున్నారని తెలిపారు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.