ETV Bharat / city

'నిర్ణయం వెనక్కు తీసుకోకపోతే న్యాయ పోరాటమే' - తితిదే నిర్ణయంపై బుచ్చిరాం ప్రసాద్ వ్యాఖ్యలు

తిరుమల దేవాలయ ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని.. లేకపోతే న్యాయ పోరాటం చేస్తామని.. ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్.. ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

indo american brahmana organisation chairman bucchiram prasad on tirumala assests selling
బుచ్చిరాం ప్రసాద్, ఇండో అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్
author img

By

Published : May 25, 2020, 7:56 PM IST

శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్‌ చేశారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు తితిదేకు లేదన్న ఆయన.. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు.

భూములు నిరర్ధకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమని విమర్శించారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములపై అధికార పార్టీ కన్ను పడిందని ఆరోపించారు.

శ్రీవారి ఆస్తుల విక్రయ నిర్ణయాన్ని తితిదే వెనక్కు తీసుకోవాలని ఇండో-అమెరికన్ బ్రాహ్మణ సంస్థ ఛైర్మన్ బుచ్చిరాం ప్రసాద్ డిమాండ్‌ చేశారు. వెంకన్నకు భక్తులు కానుకగా ఇచ్చిన ఆస్తిని అమ్మే హక్కు తితిదేకు లేదన్న ఆయన.. ఆస్తులను పరిరక్షించుకోలేక అమ్మకానికి పెడుతున్నారని మండిపడ్డారు.

భూములు నిరర్ధకమైనవని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం దారుణమని విమర్శించారు. ఈ నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏడాది పాలనలో వైకాపా ప్రభుత్వం ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విలువైన భూములపై అధికార పార్టీ కన్ను పడిందని ఆరోపించారు.

ఇవీ చదవండి:

'ఆ నిర్ణయమే.. వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది'

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.