ETV Bharat / city

durga gudi rush: ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

author img

By

Published : Oct 9, 2021, 10:47 PM IST

దసరా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేలకు మందికిపైగా భక్తులు దర్శించుకున్నారు.

ద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ
ద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ

దసరా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. టికెట్ల రూపంలో సాయంత్రం 5 గంటల వరకు రూ. 18.21 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అనధికార వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతినిస్తున్నారు.

దసరా దృష్ట్యా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరిగింది. మూడో రోజు దుర్గమ్మను 30 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. టికెట్ల రూపంలో సాయంత్రం 5 గంటల వరకు రూ. 18.21 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో తెలిపారు. ఇంద్రకీలాద్రిపై అనధికార వాహనాలపై ఆంక్షలు విధించారు. ప్రోటోకాల్ వాహనాలకు మాత్రమే కొండపైకి అనుమతినిస్తున్నారు.

ఇదీ చదవండి:

ఇళ్ల నిర్మాణంపై డివిజన్ బెంచ్​లోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.