ETV Bharat / city

'కంటైన్మెంట్​ను మరింత పటిష్టంగా అమలు చేయండి'

author img

By

Published : Apr 30, 2020, 3:48 PM IST

రెడ్​జోన్లలో ఆంక్షలు కఠినతరం చేయాలని సీఎస్ నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా విజయవాడలో కరోనా నిర్ధరణ పరీక్షల సంఖ్య పెంచాలని.... లాక్​డౌన్​ను పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

cs neelam sahni
cs neelam sahni

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. విజయవాడలో కరోనా నియంత్రణ చర్యలపై క్యాంపు కార్యాలయం నుంచి ఆమె అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో... ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెడ్​జోన్లలో మెడికల్ క్యాంపులు, ఫీవర్ క్లినిక్​లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను పెంచాలని చెప్పారు. నిత్యావసరాలను ఇంటికే పంపిణీ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి..

రాష్ట్రంలో కరోనా వైరస్ నియంత్రణకు లాక్​డౌన్​ను మరింత పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అధికారులను ఆదేశించారు. విజయవాడలో కరోనా నియంత్రణ చర్యలపై క్యాంపు కార్యాలయం నుంచి ఆమె అధికారులతో వీడియా కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడ, గుంటూరు, కర్నూలు నగరాల్లో కరోనా పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో... ఆయా ప్రాంతాల్లో కంటైన్మెంట్ విధానాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని స్పష్టం చేశారు. రెడ్​జోన్లలో మెడికల్ క్యాంపులు, ఫీవర్ క్లినిక్​లను సక్రమంగా నిర్వహించాలని అన్నారు. ఆయా ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధరణ పరీక్షలను పెంచాలని చెప్పారు. నిత్యావసరాలను ఇంటికే పంపిణీ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి..

'కరోనా కేసులు పెరిగే కొద్దీ చర్యలు తీవ్రతరం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.