ETV Bharat / city

పీపీఏలపై విచారణ రేపటికి వాయిదా! - High Court hearing on electricity tariffs today

పవన, సౌర విద్యుత్ టారిఫ్​ల కుదింపుపై పలు విద్యుత్ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్​ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. గతంలో టారిఫ్​లపై ఏపీఎస్పీడీసీఎల్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలైన విషయం తెలిసిందే.

విద్యుత్​ టారిఫ్​లపై నేడు హైకోర్టు విచారణ
author img

By

Published : Aug 28, 2019, 10:04 AM IST

Updated : Aug 28, 2019, 4:01 PM IST

విద్యుత్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కొందరు పిటిషనర్లు తమ వాదనలు విన్నారు. మరి కొందరు వాదనలు వినిపించాల్సి ఉండగా..ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. పవన, సౌర విద్యుత్ టారిఫ్ కుదింపుపై పలు విద్యుత్ కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. విద్యుత్ టారిఫ్​లపై ఏపీఎస్పీడీసీఎల్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలు చేశాయి. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సమీక్ష కమిటీని నిలువరించాలని పిటిషన్​లో కోరారు.

విద్యుత్‌ కంపెనీలు దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ మేరకు కొందరు పిటిషనర్లు తమ వాదనలు విన్నారు. మరి కొందరు వాదనలు వినిపించాల్సి ఉండగా..ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. పవన, సౌర విద్యుత్ టారిఫ్ కుదింపుపై పలు విద్యుత్ కంపెనీలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. విద్యుత్ టారిఫ్​లపై ఏపీఎస్పీడీసీఎల్ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని వ్యాజ్యం దాఖలు చేశాయి. ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి సమీక్ష కమిటీని నిలువరించాలని పిటిషన్​లో కోరారు.

Intro:JK_AP_NLR_03_27_ENDINA_NIMMA_PRIHARAM_NO_RAJA_PKG_VIS_AP10134


Body:123


Conclusion:raja nlr
Last Updated : Aug 28, 2019, 4:01 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.