పురపాలక శాఖ కమిషనర్, డైరెక్టర్గా జీఎస్ఆర్కేఆర్. విజయకుమార్కే ప్రభుత్వం తిరిగి బాధ్యతలు అప్పగించింది. కొంతకాలం క్రితం వరకు ఆ పదవిలో ఉంటూ ఇటీవలే బదిలీ అయిన విజయకుమార్కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం అటవీ శాఖ కార్యదర్శిగా విజయకుమార్ ఉన్నారు. ఇప్పుడు రెండు శాఖల బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు అయన బదిలీ, పోస్టింగ్ ఆర్డర్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
ఇవీ చదవండి:
35 ఏళ్లపైబడిన వాలంటీర్లు ఔట్.... జిల్లా యంత్రాంగానికి సీఎం ఆదేశం...