ETV Bharat / city

AP Governor : కొవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్.. రాష్ట్రానికి ఎప్పుడంటే? - విజయవాడకు చేరుకోనున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్

రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(Governor bishwabushan harichandan) కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇవాళ విజయవాడ చేరుకోనున్నారు.

Governer bishwabushan harichandan  recovered from corona
కొవిడ్ నుంచి కోలుకున్న గవర్నర్
author img

By

Published : Nov 22, 2021, 9:37 PM IST

Updated : Nov 23, 2021, 8:46 AM IST

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ విజయవాడకు రానున్నారని ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. దిల్లీ పర్యటన అనంతరం బిశ్వభూషణ్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 15న హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం గవర్నర్ విజయవాడకు రానున్నారని ఆయన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియా తెలిపారు. దిల్లీ పర్యటన అనంతరం బిశ్వభూషణ్‌కు కరోనా లక్షణాలు బయట పడటంతో ఈ నెల 15న హైదరాబాద్ AIG ఆస్పత్రిలో చేరారు. మెరుగైన చికిత్సతో వేగంగా కోలుకున్న గవర్నర్ ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం విమానాశ్రాయానికి చేరుకోనున్నారు.

ఇదీ చదవండి:

High court on three capitals cases: 3 రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు వివరాలు సమర్పించండి: హైకోర్టు

Last Updated : Nov 23, 2021, 8:46 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.