ETV Bharat / city

సంక్షేమాన్ని ప్రతి గుమ్మానికి చేరుస్తాం: బొత్స

author img

By

Published : Jul 27, 2019, 5:17 PM IST

Updated : Jul 27, 2019, 5:48 PM IST

ప్రతి సంక్షేమ పథకాన్ని లబ్ధిదారుడి గమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. యువతకు ఉద్యోగాలు కల్పించేలా నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు.

బొత్స సత్యనారాయణ

యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి.. సిబ్బంది నియామం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి గుమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాలంటీర్ల నియామకం చేపట్టి ప్రతి 50 ఇళ్ల బాగోగులు ఎప్పటికప్పడూ పర్యవేక్షిస్తామని చెప్పారు. వీరంతా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారన్నారు.

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని బొత్స స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 లోగా విజయవాడ కంట్రోల్​ రూం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం ఓ కుంభకోణమని మండిపడ్డారు. దానిపై విచారణ చేపట్టామని తెలిపారు. పూలింగ్​లో భూములు ఇచ్చిన రైతులు వాటిలో సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ పనులను ఆపాలని మేం చెప్పలేదని వారే ఆపేశారని స్పష్టం చేశారు.

యువతకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. వార్డు, గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి.. సిబ్బంది నియామం కోసం నోటిఫికేషన్ జారీ చేశామని తెలిపారు. సంక్షేమ పథకాలను లబ్ధిదారుడి గుమ్మానికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాలంటీర్ల నియామకం చేపట్టి ప్రతి 50 ఇళ్ల బాగోగులు ఎప్పటికప్పడూ పర్యవేక్షిస్తామని చెప్పారు. వీరంతా గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తారన్నారు.

నామినేటెడ్ పదవుల్లో మహిళలకు పెద్దపీట
నామినేటెడ్ పదవుల్లో సగం మహిళలకే కేటాయించాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకున్నారని బొత్స స్పష్టం చేశారు. సెప్టెంబర్ 2 లోగా విజయవాడ కంట్రోల్​ రూం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని నిర్మాణం ఓ కుంభకోణమని మండిపడ్డారు. దానిపై విచారణ చేపట్టామని తెలిపారు. పూలింగ్​లో భూములు ఇచ్చిన రైతులు వాటిలో సాగు ఎలా చేస్తారని ప్రశ్నించారు. రాజధాని నిర్మాణ పనులను ఆపాలని మేం చెప్పలేదని వారే ఆపేశారని స్పష్టం చేశారు.

బొత్స సత్యనారాయణ

ఇదీ చదవండి

ఉద్యోగ జాతర... 1,28,589 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

Intro:ap_knl_91_27_vidhyarthulaku_prosthaham_av_ap10128.. విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగితేనే మరింత మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయని ఎంపీడీవో వరలక్ష్మి ప్రధానోపాధ్యాయులు కం బయ్య సుజాత తదితరులు పేర్కొన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మద్దికేర లోని బాలుర బాలికల ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన నలుగురికి పద్మనాభయ్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లో నగదు ప్రోత్సాహకాలు గత ఐదేళ్లుగా అందిస్తున్నారు ఈ క్రమంలో లో శనివారం మద్దికేర లోని బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో లో ప్రస్తుత ఆధ్వర్యంలో ప్రథమ స్థానం సాధించిన ఇద్దరు విద్యార్ధులకు 20 వేల చొప్పున ద్వితీయ స్థానం పొందిన ఇద్దరు విద్యార్ధులకు పదిహేనువేలు చొప్పున వారు నగదు ప్రోత్సాహకాలు విద్యార్థులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ బహుమతులను అందుకోవాలన్న పట్టుదల ప్రతి విద్యార్థులు పెరగాలన్నారు ఈ కార్యక్రమంలో లో ట్రస్ట్ నిర్వాహకులు మధు శ్రీనివాసులు ఫ్రెండ్స్ విద్యానికేతన్ నిర్వాహకులు రామాంజనేయులు ఇతర ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు


Body:పి.తిక్కన్న, రిపోర్టర్, పత్తికొండ, కర్నూలు జిల్లా


Conclusion:8008573822
Last Updated : Jul 27, 2019, 5:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.