క్వారంటైన్ కేంద్రాల్లో ఉండే వారికోసం పండ్లకిట్ను ప్రభుత్వం అందించనుంది. యాభై రూపాయల విలువ చేసే కిట్లో అరటి 6, బత్తాయి 2, నిమ్మ 2, తైవాన్జామ 2 కాయలున్నాయి. రెడ్జోన్లలోనూ ప్రజలకు పండ్ల కిట్లను అందించనున్నారు. ఈ కిట్ విలువ 150 రూపాయలు. ఇందులో అరటి 8, నిమ్మ 12, బత్తాయి 4, బొప్పాయి 1, తైవాన్జామ 2, పుచ్చకాయ 1, కర్బూజ 1 ఉంటాయి. పండ్ల కిట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆయన ఛాంబర్లో పరిశీలించి, పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఇదీ చూడండి భారత్కు లాక్ డౌన్ ఎంతో మేలు చేస్తోంది'