ఇదీ చదవండి:
ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 గంటల వరకే అమ్మవారి దర్శనం - ఇంద్రకీలాద్రి వార్తలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఈ రోజు రాత్రి 7 గంటల వరకే అమ్మవారు దర్శనమివ్వనున్నారు. పంచహారతుల సేవ అనంతరం ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు యథావిధిగా ఉదయం నుంచి అమ్మవారిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.
![ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 గంటల వరకే అమ్మవారి దర్శనం ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 వరకే అమ్మవారి దర్శనం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13543625-172-13543625-1635997192578.jpg?imwidth=3840)
ఇంద్రకీలాద్రిపై రాత్రి 7 వరకే అమ్మవారి దర్శనం
ఇదీ చదవండి: