ETV Bharat / city

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

author img

By

Published : Oct 20, 2020, 11:01 PM IST

విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను టాస్క్​ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రికెట్ మజా అనే యాప్ ద్వారా ఆన్​లైన్​లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

cricket betting gang arrested at Krishna district
విజయవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

కృష్ణా జిల్లా విజయవాడ పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి రూ.3.88 లక్షలు, 10 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ సీజ్ చేశారు. క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:

కృష్ణా జిల్లా విజయవాడ పోరంకిలో క్రికెట్ బెట్టింగ్ స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు... వారి నుంచి రూ.3.88 లక్షలు, 10 సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్, టీవీ సీజ్ చేశారు. క్రికెట్ మజా యాప్ ద్వారా ఆన్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఇదీ చూడండి:

దారి దోపిడీకి పాల్పడుతున్న ముఠా అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.