ETV Bharat / city

మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కాడు..! - alcohol intoxication news

రాజీవ్​నగర్​లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కి హంగామా చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అతన్ని కిందకు దింపి పోలీస్​స్టేషన్​కు తరలించారు. స్థానికంగా నివాసముండే సుబ్బారావుగా గుర్తించారు.

Climbed the electricity pole in alcohol intoxication
మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కాడు..!
author img

By

Published : Dec 19, 2020, 4:34 AM IST

మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కాడు..!

విజయవాడ నగర శివారు రాజీవ్​నగర్​లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతనికి మైక్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు దించారు. ఆ వ్యక్తి స్థానికంగా నివాసముండే రిక్షాపుల్లర్ సుబ్బారావుగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. భార్య, పిల్లలు వదిలేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సుబ్బారావు తెలిపారు.

ఇదీ చదవండీ... విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

మద్యం మత్తులో విద్యుత్తు స్తంభం ఎక్కాడు..!

విజయవాడ నగర శివారు రాజీవ్​నగర్​లో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. మద్యం మత్తులో కరెంట్ స్తంభం ఎక్కి హంగామా చేశాడు. సమాచారం తెలుసుకున్న నున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అతనికి మైక్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చి కిందకు దించారు. ఆ వ్యక్తి స్థానికంగా నివాసముండే రిక్షాపుల్లర్ సుబ్బారావుగా గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. భార్య, పిల్లలు వదిలేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సుబ్బారావు తెలిపారు.

ఇదీ చదవండీ... విశాఖ స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.