సందడిగా బస్టాండ్లు.. కొవిడ్ నిబంధనలతో ప్రయాణాలు.. - ఏపీ నుంచి హైదరాబద్కు బస్సు
తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు ఆరంభం కావటంతో.. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో ప్రయాణికుల సందడి మొదలైంది. అన్ని బస్సులనూ 50 శాతం సీటింగ్తోనే ఆర్టీసీ నడుపుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని గమ్యస్థానాలకు మధ్యాహ్నం 2 గంటల్లోగా బస్సులు చేరేలా... తెలంగాణ సరిహద్దును 6 గంటల్లోగా దాటేలా బస్సులు నడుపుతున్నారు. కొవిడ్ నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం సురక్షితమని అంటున్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్స్టేషన్ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి..
buses moving Hyderabad after curfew
By
Published : Jun 22, 2021, 6:07 PM IST
పండిట్ నెహ్రూ బస్స్టేషన్ డిప్యూటీ సీటీఎం మూర్తితో ఈటీవీ భారత్ ముఖాముఖి