ETV Bharat / city

కొవిడ్ నిబంధనలతో ఎడ్​సెట్​కు ఏర్పాట్లు పూర్తి

అక్టోబర్ ఒకటిన జరిగే ఎడ్​సెట్ పరీక్షకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 50 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కన్వీనర్ తెలిపారు.

author img

By

Published : Sep 29, 2020, 5:12 PM IST

Arrangements completed for edset exam with Kovid rules in andhra pradhesh
కొవిడ్ నిబంధనలతో ఎడ్​సెట్​కు ఏర్పాట్లు పూర్తి

అక్టోబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్​సెట్​ను నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 15, 658 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో ఆన్​లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శివ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

అక్టోబర్ ఒకటిన రాష్ట్ర వ్యాప్తంగా ఎడ్​సెట్​ను నిర్వహించడానికి అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు 15, 658 మంది దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 50 కేంద్రాల్లో ఆన్​లైన్ విధానంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నట్లు కన్వీనర్ ఆచార్య శివ ప్రసాద్ తెలిపారు.

ఇదీ చదవండి:

పివీ సింధుకు ఆన్​డ్యూటీ మరో ఏడాది పొడిగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.