ETV Bharat / city

విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపికకు కమిటీ - Chairman of the Electricity Regulatory Board

రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది.

ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి ఛైర్మన్ ఎంపికకు కమిటీ
author img

By

Published : Aug 1, 2019, 11:20 PM IST

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి నేతృత్వంలో ఈ సెలక్షన్ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక కమిటీ ఛైర్మన్​గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ను ఎంపిక కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ ఎంపిక కోసం ఇద్దరి పేర్లను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

ఇదీ చదవండి

ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ఎంపిక కోసం ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పి. లక్ష్మణ్ రెడ్డి నేతృత్వంలో ఈ సెలక్షన్ కమిటీని నియమిస్తూ ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎంపిక కమిటీ ఛైర్మన్​గా జస్టిస్ పి.లక్ష్మణ్ రెడ్డితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి ఛైర్మన్ ను ఎంపిక కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఏపీ ఈఆర్సీ ఛైర్మన్ ఎంపిక కోసం ఇద్దరి పేర్లను ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.

ఇదీ చదవండి

మూతపడిన అన్న క్యాంటిన్లు- జనంలో సందేహాలు...

Intro:JK_AP_NLR_01_01_SOMASILA_NO_WATER_RAJA_PKG_AP10134
anc
బైట్, నాగుల్ మీరా, సోమశిల జలాశయం ఎస్. ఈ నెల్లూరు


Body:జలాశయంలో తగ్గిన నీటిమట్టం


Conclusion:బి రాజా నెల్లూరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.