- సీఎంతో ఫ్లిప్కార్ట్ సీఈవో భేటీ.. రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు ఓకే!
Flipkart CEO Meet CM Jagan: ఏపీలో చేపడుతున్న పలు ప్రాజెక్టులలో తాము భాగస్వామ్యమవుతామని ఫ్లిప్కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి వెల్లడించారు. సీఎం జగన్తో భేటీ అయిన కల్యాణ్.. పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అక్కడ జరిగేది తెలుగుదేశం పార్టీ రాజకీయ సభే: మంత్రి బొత్స
Minister Botsa On Tirupati Meeting: తిరుపతిలో తలపెట్టిన సభ.. అమరావతి రైతులది కాదని.. తెలుగుదేశం పార్టీ రాజకీయ సభ అని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ వార్తలు అవాస్తవం.. బస్సు ప్రమాదంపై ఆర్టీసీ బృందం విచారణ!
APSRTC On Bus Accident: పశ్చిమగోదావరి జిల్లాలో బస్సు ప్రమాద ఘటనపై విచారణ చేపట్టింది ఆర్టీసీ. ఈ మేరకు అధికారుల బృందం ఘటనాస్థలాన్ని పరిశీలించింది. స్టీరింగ్ పట్టేయడంతోనే ప్రమాదం జరిగిందన్న వార్తలు అవాస్తమని తేల్చి చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇన్సూరెన్స్ పాలసీలకు పైసలిస్తామని ఫోన్లు.. తీరా నగదు చెల్లించాక..
Cyber Crime Offender Arrest : ఆపేసిన ఇన్సూరెన్స్ పాలసీలకు నగదు చెల్లిస్తామని ఫోన్ల మీద ఫోన్లు చేశారు. డబ్బు ఖాతాకు చేరాలంటే కొంత మొత్తం జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు. తీరా డబ్బులు చెల్లించాకగానీ.. అసలు విషయం అర్థం కాలేదు. ఈ ఘటన చిత్తూరు నగరంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గ్రూప్ కెప్టెన్ వరుణ్ కుటుంబానికి రూ.కోటి సాయం, ఉద్యోగం
Varun Singh Captain: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్.. భౌతిక కాయం భోపాల్లోని ఆయన స్వగృహానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఓవైసీ ప్రధాని కావాలంటే.. మీరంతా ఎక్కువ మంది పిల్లల్ని కనాల్సిందే!'
AIMIM party in up: అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని ఏఐఎంఐఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓవైసీని ప్రధానిగా చూడాలంటే ఎక్కువ మంది పిల్లలను కనాలని ముస్లింలకు ఉచిత సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆ 'గ్యాస్' అమ్మి వారానికి రూ.లక్షలు గడిస్తున్న టీవీ స్టార్
Selling farts in a jar: డబ్బులు సంపాదించడానికి కాదేదీ అనర్హం అన్నట్లు ఓ వింత ఆలోచనతో నెలకు రూ.లక్షలు గడిస్తోంది ఓ టీవీ సెలబ్రిటీ. ఇంతకీ ఆమె చేస్తున్న పని తెలిస్తే ఆశ్చర్యమేస్తుంది. అపానవాయువును జార్లో పెట్టి అభిమానులకు విక్రయిస్తోంది. ఇందుకు సంబంధించి ఈమె షేర్ చేసిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరింత కాలం వర్క్ ఫ్రమ్ హోమ్- ఒక్కో ఉద్యోగికి రూ.75వేలు బోనస్!
Work From Home: ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాన్ని పొడగిస్తున్నట్లు ప్రకటించింది యాపిల్ సంస్థ. దీంతో పాటు ప్రతి ఉద్యోగికి రూ.76,131 బోనస్గా ఇస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Ashes 2nd test 2021: అండర్సన్, బ్రాడ్ సరికొత్త రికార్డులు
Ashes 2nd Test 2021: యాషెస్ సిరీస్తో టెస్టు చరిత్రలో జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్లు సరికొత్త రికార్డులు సృష్టించారు. ఈ టెస్టుతో ఎక్కువ మ్యాచులాడిన ప్లేయర్ల జాబితాలో అండర్సన్ నాలుగో స్థానానికి ఎగబాకాడు. 150 టెస్టులు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టువర్ట్ బ్రాడ్ అడుగుపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పుష్ప' సినిమా.. ఈ విషయాలు గమనించారా?
Pushpa movie release: ''పుష్ప'.. పుష్పరాజ్ తగ్గేదే లే' అంటూ బన్నీ ఫ్యాన్స్ గోల గోల చేస్తున్నారు. మరోవైపు పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. మరి ఇంతలా క్రేజ్ తెచ్చుకున్న 'పుష్ప' సినిమాలోని కొన్ని విషయాలు తెగ ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ అవేంటి? వాటి సంగతేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.