ETV Bharat / city

విశాఖ ఉక్కు పరిశ్రమపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారు? - peddireddy comments on venkayya naidu

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు కేంద్రం చర్యలు చేపడుతుంటే... ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఉపరాష్ట్రపతి పోరాడారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు.

ysrcp minister peddi reddy comments on vice president
ysrcp minister peddi reddy comments on vice president
author img

By

Published : Feb 6, 2021, 3:16 PM IST

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం చూస్తుంటే.. నాడు 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ పోరాటం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో పంచాయతీ ఎన్నికలపై వైకాపా సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై వైకాపా స్పందన ఏంటని అడిగిన ప్రశ్నకు.. సమాధానం చెప్పబోయిన వైవీ సుబ్బారెడ్డికి.. మంత్రి పెద్దిరెడ్డి అడ్డుపడి ఈ ప్రశ్న భాజపా నేతలను, నాడు పోరాటం చేసిన ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడును అడగాలంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణపై మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యలు

విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కోసం కేంద్రం చూస్తుంటే.. నాడు 'విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు' అంటూ పోరాటం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏం చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో పంచాయతీ ఎన్నికలపై వైకాపా సమావేశం అనంతరం మీడియా సమావేశంలో పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు ఉద్యమంపై వైకాపా స్పందన ఏంటని అడిగిన ప్రశ్నకు.. సమాధానం చెప్పబోయిన వైవీ సుబ్బారెడ్డికి.. మంత్రి పెద్దిరెడ్డి అడ్డుపడి ఈ ప్రశ్న భాజపా నేతలను, నాడు పోరాటం చేసిన ఉపరాష్ట్రప్రతి వెంకయ్యనాయుడును అడగాలంటూ వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎస్‌ఈసీ క్రమశిక్షణ చర్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.