ETV Bharat / city

తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

author img

By

Published : Mar 23, 2021, 6:38 AM IST

Updated : Mar 23, 2021, 9:24 AM IST

తిరుపతి లోక్​సభ ఉప ఎన్నికకు మంగళవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు.

Tirupati by elections nomination process starts from today
తిరుపతి ఉప ఎన్నికకు నేటి నుంచి నామినేషన్లు

నేటి నుంచి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మార్చి 31న నామపత్రాలు పరిశీలిస్తారు. వచ్చే నెల 17న పోలింగ్‌, మే రెండున ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కొవిడ్‌, వేసవి దృష్ట్యా పోలింగ్‌ సమయం రెండు గంటలు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్‌ జరుగుతుంది.

నేటి నుంచి తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభంకానుంది. నేటి నుంచి ఈనెల 30 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. మార్చి 31న నామపత్రాలు పరిశీలిస్తారు. వచ్చే నెల 17న పోలింగ్‌, మే రెండున ఓట్ల లెక్కింపు ఉంటుంది.

కొవిడ్‌, వేసవి దృష్ట్యా పోలింగ్‌ సమయం రెండు గంటలు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 వరకు పోలింగ్‌ జరుగుతుంది.

ఇదీ చదవండి: తిరుపతి లోక్‌సభ సమరానికి రంగం సిద్ధం

Last Updated : Mar 23, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.