ETV Bharat / city

తిరుమలలో పెరిగిన రద్దీ... 39 కంపార్ట్​మెంట్లలో భక్తులు

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది.

author img

By

Published : May 17, 2019, 7:58 AM IST

తిరుమల

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 39 కంపార్ట్​మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. నిన్న స్వామి వారిని 79 వేల 251 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 38 వేల 549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న లక్ష్మీనాథుని హుండీ ఆదాయం 4కోట్ల 10లక్షల రూపాయలుగా అధికారులు లెక్కతేల్చారు.

ఇది కూడా చదవండి.

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 39 కంపార్ట్​మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. ఏడుకొండల వాడి సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల్లో దర్శనం అవుతోంది. నిన్న స్వామి వారిని 79 వేల 251 మంది భక్తులు దర్శించుకున్నారు. సుమారు 38 వేల 549 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న లక్ష్మీనాథుని హుండీ ఆదాయం 4కోట్ల 10లక్షల రూపాయలుగా అధికారులు లెక్కతేల్చారు.

ఇది కూడా చదవండి.

చంద్రగిరిలో హైడ్రామా..."చెవిరెడ్డి, పులివర్తి" అరెస్ట్

Dum Dum (West Bengal), May 17 (ANI): Vehicles of Bharatiya Janata Party (BJP) Lok Sabha candidate from West Bengal's Dum Dum, Samik Bhattacharya and party leader Mukul Roy were vandalised by unidentified people in Nagerbazar area of the constituency. Bhattacharya and Roy were not present in the vehicles at the time of the incident.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.