ETV Bharat / city

తిరుమల చేరుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి

రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యడీయూరప్ప రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. జిల్లా భాజపా నేతలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

author img

By

Published : Aug 30, 2019, 9:30 PM IST

కర్ణాటక ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి యడీయూరప్ప చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీవారికి మెుక్కులు తీర్చుకోవడానికి తిరుమల చేరుకున్నారు.ఆయనకు భాజపా జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పద్మావతి నగర్​లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డిప్యూటీ ఈవో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం తిరుమల బాలాజీని ఆయన దర్శించుకోనున్నారు.

కర్ణాటక ముఖ్యమంత్రి

కర్ణాటక ముఖ్యమంత్రి యడీయూరప్ప చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత శ్రీవారికి మెుక్కులు తీర్చుకోవడానికి తిరుమల చేరుకున్నారు.ఆయనకు భాజపా జిల్లా నాయకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పద్మావతి నగర్​లోని శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్న ఆయనకు డిప్యూటీ ఈవో బస ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం తిరుమల బాలాజీని ఆయన దర్శించుకోనున్నారు.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి మారితే రాజధాని మారుస్తారా?: పవన్‌

Intro:శ్రీవారి దర్శనార్థం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి నగర్ లోని శ్రీకృష్ణ అతిథిగృహంకు చేరుకున్న ముఖ్యమంత్రికి డిప్యూటీ ఈవో బాలాజీ స్వాగతం పలికారు. రేపు ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయం లో స్వామివారిని దర్శించుకొనున్నారు.


Body:.


Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.