ETV Bharat / city

శ్రీవారి సేవలో పుల్లెల గోపీచంద్

author img

By

Published : Nov 7, 2020, 9:49 AM IST

తిరుమల శ్రీవారిని బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామివారి సేవలో పాల్గొన్నారు.

pullela goip chand visit tirumala
శ్రీవారి సేవలో పుల్లెల గోపీచంద్

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. బ్యాడ్మింటన్ జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ కుటుంబ సమేతంగా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, తెలంగాణకు చెందిన పలువురు నేతలు దర్శించుకున్నారు. వీరికి అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలను అందించారు.

ఇదీ చదవండి: కరవు భత్యం చెల్లింపులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.