ETV Bharat / city

రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య - murder in ruya hospital in tirupathi

తిరుపతి రూయా ఆసుపత్రి ప్రాంగణంలో దుండగలు... ఓ వ్యక్తిని హత్య చేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

రూయా ఆసుపత్రి వద్ద వ్యక్తి హత్య!
author img

By

Published : Oct 28, 2019, 5:00 AM IST

తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో వ్యక్తి హత్యకు గురయ్యారు. హతుడు గిరిపురంకు చెందిన బాలసుబ్రమణ్యం (37) గా ... అలిపిరి సీఐ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి

తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో వ్యక్తి హత్యకు గురయ్యారు. హతుడు గిరిపురంకు చెందిన బాలసుబ్రమణ్యం (37) గా ... అలిపిరి సీఐ నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

ఇవీ చదవండి

ఎస్వీ కళాశాలలో మృతదేహం... ఎలా చనిపోయాడు..?

Intro:తిరుపతి రుయా ఆసుపత్రి ప్రాంగణంలో వ్యక్తి హత్యకు గురయ్యారు. అలిపిరి పోలీస్ స్టేషన్ సీఐ తెలిపిన వివరాల మేరకు గిరిపురం కు చెందిన బాలసుబ్రమణ్యం (37) హత్యకు గురైనట్లు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.Body:TConclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.