ETV Bharat / city

RRR: 'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి' - రఘురామ తాజా వార్తలు

భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని తితిదే అధికారులకు ఎంపీ రఘురామ సూచించారు. డబ్బుల కోసం పనులు చేసే విధానం మార్చుకోవాలని హితవు పలికారు.

'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి'
'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి'
author img

By

Published : Aug 31, 2021, 6:32 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డబ్బుల కోసం పనులు చేసే విధానం మార్చుకోవాలని హితవు పలికారు. పని చేయడం చేతకాకపోతే తితిదే అధికారులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యంపై ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేశారని రఘురామ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డబ్బుల కోసం పనులు చేసే విధానం మార్చుకోవాలని హితవు పలికారు. పని చేయడం చేతకాకపోతే తితిదే అధికారులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యంపై ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేశారని రఘురామ ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

Minister Gowtham Reddy: రాజధాని అనే పదం రాజ్యాంగంలోనే లేదు: మంత్రి గౌతంరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.