ETV Bharat / city

వెల్దుర్తి ప్రమాదం పట్ల మంత్రి పెద్దిరెడ్డి దిగ్భ్రాంతి

author img

By

Published : Feb 14, 2021, 3:16 PM IST

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Minister Peddireddy
మంత్రి పెద్దిరెడ్డి

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లికి చెందిన 14 మంది చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మదనపల్లికి చెందిన 14 మంది చనిపోవడం పట్ల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు.

ఇదీ చదవండి:

రోడ్డు ప్రమాదం.. నుజ్జునుజ్జైన టెంపో వాహనం.. 14 మంది దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.