ETV Bharat / city

తిరుపతికి పవన్.. రత్నప్రభ తరఫున ఎన్నికల ప్రచారం - తిరుపతికి చేరుకున్న పవన్ కల్యాణ్ న్యూస్

తిరుపతికి జనసేన అధినేత పవన్ చేరుకున్నారు. భాజపా-జనసేన అభ్యర్థి తరఫున ప్రచారం చేయనున్నారు.

pawan
pawan
author img

By

Published : Apr 3, 2021, 5:10 PM IST

పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. జైత్రయాత్ర పేరుతో ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయనున్నారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకు పవన్ పాదయాత్ర సాగనుంది. శంకరంబాడీ కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్​కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఎమ్మార్‌పల్లికి చేరుకున్నారు.

పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. జైత్రయాత్ర పేరుతో ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరఫున ప్రచారం చేయనున్నారు. ఎమ్మార్‌పల్లి కూడలి నుంచి శంకరంబాడీ కూడలి వరకు పవన్ పాదయాత్ర సాగనుంది. శంకరంబాడీ కూడలి వద్ద ప్రజలను ఉద్దేశించి జనసేనాని ప్రసంగించనున్నారు. పవన్​కు స్వాగతం పలికేందుకు పెద్దసంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు ఎమ్మార్‌పల్లికి చేరుకున్నారు.

ఇదీ చదవండి: 'తరతరాల అవినీతికి కాంగ్రెస్, డీఎంకే నిదర్శనం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.