ETV Bharat / city

High Court CJ: తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి - తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

తిరుమలకు హైకోర్టు సీజే అరూప్ గోస్వామి
తిరుమలకు హైకోర్టు సీజే అరూప్ గోస్వామి
author img

By

Published : Sep 11, 2021, 8:41 PM IST

Updated : Sep 12, 2021, 1:43 AM IST

20:35 September 11

తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి.. శనివారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆయనకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేయనున్న హైకోర్టు సీజే.. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

ఇదీ చదవండి

ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

20:35 September 11

తిరుమలకు చేరుకున్న హైకోర్టు సీజే అరూప్ గోస్వామి

శ్రీవారి దర్శనార్థం రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్ గోస్వామి.. శనివారం తిరుమలకు చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహంలో ఆయనకు తితిదే అదనపు ఈవో ధర్మారెడ్డి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేయనున్న హైకోర్టు సీజే.. ఆదివారం ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్నారు. 

ఇదీ చదవండి

ttd darshan: శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు

Last Updated : Sep 12, 2021, 1:43 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.