ETV Bharat / city

శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు.. మంగళూరు వాసి భారీ విరాళం - vidyadanam trust latest news

మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు... తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు రూ. పది లక్షల విరాళం అందజేశారు.

doanation for vidyadanam tirupathi
శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు విరాళం అందజేత
author img

By

Published : Mar 31, 2021, 7:58 PM IST

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు పది లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును తిరుపతి పరిపాలనా భవనంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యాదానం ట్రస్టుకు వినియోగించాలని భక్తుడు కోరారు.

ఇదీ చదవండి:

కర్ణాటకలోని మంగళూరుకు చెందిన బాపూజీ అనే భక్తుడు తిరుమల శ్రీవారి విద్యాదానం ట్రస్టుకు పది లక్షల విరాళాన్ని అందజేశారు. విరాళానికి సంబంధించిన చెక్కును తిరుపతి పరిపాలనా భవనంలో జేఈవో సదా భార్గవికి అందజేశారు. ఈ మొత్తాన్ని విద్యాదానం ట్రస్టుకు వినియోగించాలని భక్తుడు కోరారు.

ఇదీ చదవండి:

'ఈ - వేలం ద్వారానే తలనీలాలను విక్రయిస్తాం..'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.