ETV Bharat / city

తిరుమలలో దీపావళి ఆస్థానం - Thirumala latest updates

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని వాకిలి చెంత ఈ కార్యక్రమం చేపట్టారు.

తిరుమలలో దీపావళి ఆస్థానం
తిరుమలలో దీపావళి ఆస్థానం
author img

By

Published : Nov 4, 2021, 9:40 AM IST

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని వాకిలి చెంత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

శ్రీవారిని నిన్న 30,379 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా...స్వామి వారి హుండి ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది.

తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా దీపావళి ఆస్థానం నిర్వహించారు. ఆలయంలోని వాకిలి చెంత ఈ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 9 గంటల వరకు ఆస్థానం నిర్వహించారు.

శ్రీవారిని నిన్న 30,379 మంది భక్తులు దర్శించుకున్నారు. 15,327 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా...స్వామి వారి హుండి ఆదాయం రూ.4.16 కోట్లు వచ్చింది.

ఇదీ చదవండి:

Diwali Festival: దీపావళి విశిష్టత ఏంటి..? దీపాలు ఎక్కడ వెలిగించాలి?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.