ETV Bharat / city

ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్‌ కొట్టివేత - తితిదే ఈ-టెండర్ల వార్తలు

తితిదే విద్యుత్ విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ వల్ల పారదర్శకత ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.

తితిదే విద్యుత్ విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ వల్ల పారదర్శకత
తితిదే విద్యుత్ విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ వల్ల పారదర్శకత
author img

By

Published : Dec 3, 2020, 6:20 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోని విద్యుత్తు విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టెండరు ప్రక్రియ విధానం వల్ల పారదర్శకత ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు అభిప్రాయపడ్డారు. మొత్తం 53 మంది కార్మికులు వారి వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్బిటరేషన్‌ ద్వారా తమ వాదన వినిపించుకోవాలని కార్మికులకు సూచించినట్లు... తితిదే స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మజ్జి సూరిబాబు తెలిపారు.

ఇదీచదవండి

తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలోని విద్యుత్తు విభాగం ఈ-టెండర్ల ప్రక్రియ రద్దుకు దాఖలైన రిట్‌పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. టెండరు ప్రక్రియ విధానం వల్ల పారదర్శకత ఉంటుందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సోమయాజులు అభిప్రాయపడ్డారు. మొత్తం 53 మంది కార్మికులు వారి వ్యక్తిగత హోదాలో దాఖలు చేసిన పిటిషన్లు చెల్లవని హైకోర్టు స్పష్టం చేసింది. ఆర్బిటరేషన్‌ ద్వారా తమ వాదన వినిపించుకోవాలని కార్మికులకు సూచించినట్లు... తితిదే స్టాండింగ్‌ కౌన్సిల్‌ సభ్యుడు మజ్జి సూరిబాబు తెలిపారు.

ఇదీచదవండి

రైతులకు రూ.35 వేల ముందస్తు సాయం ఇవ్వాలి: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.