ETV Bharat / city

ధవళేశ్వరం వద్ద తగ్గుతున్న గోదావరి వరద

ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం 17.28 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు.

author img

By

Published : Aug 23, 2020, 4:55 PM IST

Updated : Aug 23, 2020, 10:18 PM IST

Dowleswaram Barrage in East Godavari district
Dowleswaram Barrage in East Godavari district

రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద 16.60 అడుగుల నీటిమట్టం ఉండగా...17.28 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఇదీ చదవండి

రాజమహేంద్రవరం వద్ద గోదావరి వరద ప్రవాహం తగ్గుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద 16.60 అడుగుల నీటిమట్టం ఉండగా...17.28 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళ్తోంది. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

ఇదీ చదవండి

కృష్ణా జిల్లాలో తల్లీబిడ్డలు అనుమానాస్పద మృతి

Last Updated : Aug 23, 2020, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.